అవుతారా? మేనేజ్మెంట్ ట్రెయినీ లు. 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. యువతకు గోల్డెన్ చాన్స్ పూర్తి వివరాలు.

100 మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మల్టీ టెక్నాలజీ కంపెనీ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 100 మేనేజ్మెంట్ ట్రైనీ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పరీక్ష ఆధారంగా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో 20-08-2025 నాటి నుండి సమర్పించుకోవచ్చు, దరఖాస్తు గడువు 12-09-2025 . ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : - మొత్తం పోస్టుల సంఖ్య :- 100. విభాగాల వారీగా ఖాళీలు :- మెకానికల్ :- 90 ఎలక్ట్రికల్ :-10 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీర్ డిగ్రీ (మెకానికల్/ఎలక్ట్రికల్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉంటారు. ఇంజనీరింగ్ డిగ్రీలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ...