ఉద్యోగ అవకాశాలు ✨ రాత పరీక్ష, ఫీజు లేదు సెలెక్ట్ అయితే రూ.1,14,945/- వేతనం.

ఉద్యోగ అవకాశాలు ✨ రాత పరీక్ష, ఫీజు లేదు సెలెక్ట్ అయితే లక్ష్య పైనే జీతం.. ఉద్యోగార్థులకు సూపర్ అవకాశాలు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 పోస్టులకు దరఖాస్తు ప్రారంభమైంది. 23.05.2025 నాటికి దరఖాస్తు సమర్పించవచ్చు. భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. BIS Recruitment 2025 Apply Online here.. భారత ప్రభుత్వ వినియోగదారుల మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సలహాదారు ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ అవకాశాలను అందుకోండి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,45,945/- జీతం గా అందుతుంది. దరఖాస్తులు చేసుకోదలుచుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు పనిచేయాల్సి ఉంటుంది. 30 సంవత్సరాలకు తగ్గకుండా వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 20. విభాగాలు : స...