యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్.. ప్రతినెలా స్కాలర్షిప్ పొందడానికి దరఖాస్తు చేసుకోండి.. PM Internship Program 10th Inter ITI Apply here..

పీఎం ఇంటర్నెట్ షిప్ తో స్కాలర్షిప్.. ప్రతి నెల రూ.5,000/- స్కాలర్షిప్ గా పొందడానికి వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి 1.25 లక్షల మంది యువతకు ఇంటర్నెట్ షిప్ అవకాశం కల్పిస్తుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ప్రధాన 500 కంపెనీల్లో ఒక కోటి మందికి ఇంటర్నెట్ షిప్ చేసుకునే అవకాశం. ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఎంపికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే సరిపోతుంది. ప్రతి ఇంటర్న కు ఖర్చుల కోసం రూ.6,000/- గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అలాగే ఇంటర్న లకు బీమా కవరేజ్ కూడా వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచ...