ఈనాడు జర్నలిజం స్కూల్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే.
ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే..
జర్నలిజం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈనాడు ప్రతి సంవత్సరం జర్నలిజం స్కూల్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసి ప్రవేశ పరీక్షను మే 11న నిర్వహించింది. ఈ పరీక్షలో 288 మంది ఉత్తీర్ణులైనట్లు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ గారు మంగళవారం (మే 27న) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు కూడా వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని, ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలు తెలుపబడతాయని ఆయన సమావేశంలో తెలిపారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఎంపికైన అభ్యర్థుల జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- మల్టీమీడియా కోర్సు కు 146 అభ్యర్థులు,
- టెలివిజన్ కోర్సు కు 60 అభ్యర్థులు,
- మొబైల్ జర్నలిజం కోర్స్ కు 22 అభ్యర్థులు. ఇలా మొత్తం 228 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జూన్ 4 నుండి బృంద చర్చలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అధికారిక వెబ్సైట్ :: https://www.eenadu.net/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment