పదో తరగతి అర్హతతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న జాబ్ మేళా.. వివరాలు.
సెక్యూరిటీ గార్డ్ విభాగంలో 25 ఖాళీల భర్తీకి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా : పదో తరగతి అర్హతతో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్ ఫిబ్రవరి 26 న ఇండస్ట్రియల్ డిటెక్టివ్ సెక్యూరిటీ సర్వీస్ పాల్వంచ కంపెనీ ఆధ్వర్యంలో 25 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు .. వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కొత్తగూడెం లోని, ఇండస్ట్రియల్ డిటెక్టివ్ సెక్యూరిటీ సర్వీస్ పాల్వంచ, కంపెనీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 25 పోస్టులకు గాను పదో తరగతి అర్హత కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించడానికి పత్రిక ప్రకటన జారీ చేయబడింది. ఈనెల 26 వ తేదీన ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. విద్యార్హత : పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళా కు నేరుగా హాజరు కావచ్చు. వయోపరిమితి : 21 సంవత్సరాలు పూర్తి ...





























































%20Posts%20here.jpg)

