బొగ్గు గనుల్లో పదో తరగతి అర్హతతో 259 శాశ్వత ఉద్యోగాలు విడుదల. తెలుగు రాష్ట్ర వారు మిస్ అవ్వకండి.
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ, మినీ రత్న కంపెనీ, నార్తన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ పదో తరగతి, ITI, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఎస్సి శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పదో తరగతి, ITI, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, వే అర్హతలు కలిగిన అభ్యర్థులకు NCL 259 రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీపడవచ్చు. రాత పరీక్ష మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు, ప్రారంభ వేతనం రూ.47,330/- రూ.51,103/- వరకు . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలతో కూడిన సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 259 విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్ సిద్ధార్థ్, T&S Grade C - 254, సర్వేయర్, T&S Grade B - 05. విద్యార్హత : పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ...




















