రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్. అందరూ ఇక్కడ దరఖాస్తు చేసుకోండి . NO Exam Required Govt JOB Notification Apply 167 Posts here..
రాత పరీక్ష లేకుండా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ: భారత ప్రభుత్వ మినీ రత్న కంపెనీ కు చెందిన నైవేలి లెగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 15, 2025 నాటికి సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ పిడిఎఫ్, అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 167 . పోస్టుల వారీగా ఖాళీలు : మెకానికల్ - 84, ఎలక్ట్రికల్ - 48, సివిల్ - 25, కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్ - 10. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్) అర్హత కలిగి ఉండాలి. ప్రామాణిక GATE -2024 స్కోర్ తప్పనిసరి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల...