బొగ్గు గనుల్లో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. డిప్లొమా అర్హత కలిగిన వారు ఈ అవకాశం మిస్ అవ్వకండి.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు.. డిప్లొమా అర్హత అవసరం వివరాలు. తమిళనాడులోని ఎన్.ఎల్.సి ఇండియా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ జూనియర్ ఓవర్ మెన్, మైనింగ్ సిద్ధార్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేయవచ్చు. ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత 16.02.2026 @10:00 గంటల నుండి 18.03.2026 రాత్రి 23:45 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :08 పోస్టుల వివరాలు : జూనియర్ ఓవర్ మాన్ (ట్రైనీ)-1 ఎస్ గ్రేడ్ -3 మైనింగ్ సిద్ధార్ (సెలక్షన్ గ్రేడ్-1)- ఎస్ జి -1 గ్రేడ్ -5 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను...































































%20Posts%20here.jpg)

