లైసెన్స్ సర్వేయర్ల ⚡ఫలితాలు విడుదల. 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న భూ భారతి రెవెన్యూ చట్టం 2025. భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్ సర్వేయర్ల నియామకం కోసం 5000 మంది అభ్యర్థులను నియమించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసీ, దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం మొదటి విడత ఫలితాలను జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ను సందర్శించే డౌన్లోడ్ చేసుకోండి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 26న జిల్లా సర్వే కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఎంపికైన అభ్యర్థులు స్థానిక జిల్లా సర్వే కార్యాలయాల్లో విద్యార్హత సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని సూచించారు. వీరికి శిక్షణలు 26.05.2025 నుండి 26.07.2025 వరకు ఇస్తారు. తదుపరి స్థానిక జిల్లాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here Phase - I ఎంపిక జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . అధికారిక వెబ్సైట్ :: https://meeseva.telangana.gov.in/ అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి . జిల్లాల వార...