బ్యాంకు కొలువుల కోసం ఎదురు చూస్తున్నారా? బ్యాంకుల్లో పనిచేయడానికి ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు. ఇలా దరఖాస్తు చేయండి.
బ్యాంక్ కొలువులకు దరఖాస్తులు ఆహ్వానం. భారతీయ అభ్యర్థులు అందరూ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలో నెగ్గి, ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. భారతదేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరంలో గల ఎక్స్ పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ విడుదల. ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనీ నియామకాలకు భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఫిబ్రవరి 01, 2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. నోటిఫికేషన్, అధికారిక దరఖాస్తు లింక్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 40 పోస్ట్ పేరు : డిప్యూటీ మేనేజర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించ...

































%20Posts%20here.jpg)

