గ్రామీణ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5208 శాశ్వత పోస్టులకు దరఖాస్తు చేశారా? సూపర్ ఛాన్స్ మిస్ అవ్వకండి. IBPS PO MT Rectt 2025 Apply

డిగ్రీ, పీజీ అర్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త ! భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనల్ సెలక్షన్ (IBPS) బ్యాంకులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఐబీపీఎస్ బ్యాంకుల్లో 5208 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 01-07-2025 నుండి సమర్పించువచ్చు. ఆన్లైన్ దరఖాస్తు గడువు 21-07-2025 నాటికి ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 5208. పోస్ట్ పేరు :- ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత భాగంలో డిగ్రీ మరియు పీజీ లో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి :- 01-07-20...