Railway JOB: రైల్వే అసిస్టెంట్ సర్వీస్ లో పోస్టుల భర్తీ. Vacancy Apply here
భారత మంత్రిత్వ శాఖకు చెందిన గుర్గావ్ లోని రైట్స్ ఇండియా లిమిటెడ్ నుండి డిగ్రీ అర్హతతో, సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగిన అభ్యర్థుల నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27-07-2025 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీ కోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
- మొత్తం ఖాళీల సంఖ్య :- 18
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా అర్హతతో అనుభవం కలిగి ఉండాలి..
- డిప్లొమా :- సివిల్ ఇంజనీర్/ మెరైన్ ఇంజనీరింగ్/ ఇండస్ట్రియల్ సేఫ్టీ/ డిగ్రీ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్.
- జియో టెక్నికల్ ఇంజనీరింగ్/ సైన్సెస్/ సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్/ రిమోట్ సెన్సింగ్ ఇన్ఫర్మేటిక్స్ లో అర్హతలు సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు కలిగి ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన అభ్యర్థులకు భరత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
రాత పరీక్ష విధానం :-
- రాత పరీక్షను ఆబ్జెక్టివ్ ప్రశ్నల మాదిరిగా ఇస్తారు.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కులు చొప్పున ఉంటుంది.
- నెగిటివ్ మార్కులు లేవు.
- మొత్తం 125 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 2:30 గంటలు.
- రాత పరీక్ష ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించి, తర్వాత ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలను చేపడతారు.
- రాత పరీక్షకు వెయిటేజ్ :- 60%
- ఇంటర్వ్యూకు వెయిటేజ్ :- 40%
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- ఎస్సీ /ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.300/-
- జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు రూ.600/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :- 27.06.2025.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 27.07.2025.
అధికారిక వెబ్సైట్ :- https://www.rites.com/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment