Telangana Jobs 2022 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న 83వేల ఉద్యోగాల భర్తిలో భాగాంగ ఈ క్రింది ఉద్యోగాల ఉచిత శిక్షణలకు స్క్రీనింగ్ పరీక్ష. వివరాలివే..
గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త!
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, (ITDA Utnoor వారి ఆధ్వర్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న 83వేల ఉద్యోగాల భర్తిలో భాగాంగ ఈ క్రింది ఉద్యోగాల ఉచిత శిక్షణాలకు స్క్రీనింగ్ పరీక్ష .
తప్పక చదవండి :: ఉద్యోగ సమాచారం: గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ప్రారంభ వేతనం ₹.50,000 | దరఖాస్తు చేయండిలా..
👉 పోలిస్ కానిస్టేబుల్/ఎస్.ఐ,
👉TET
👉FBO
👉Group, -II,
👉Group- III,
👉Group- IV ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.
పైన తెలిపిన పోటీ పరీక్షలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని స్క్రీనిoగు పరీక్ష లో క్వాలిఫై అయిన గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్ ఉట్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ మరియు బెల్లంపల్లి యందు ఉచిత శిక్షణ ఇవ్వబడును.
తప్పక చావండి :: ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు 2022 | నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు విధానం ఇదే..
శిక్షణ తీసుకోవాలనుకునే వారు తేదీ 21.03.2022 రోజున స్థానిక టి టి డబ్ల్యూ ఆర్ జె సి, లాల్టేకిడి ఉట్నూర్ నందు ఉదయం 10 గంటలకు మరియు తేదీ 23.03.2022 రోజున టి. డబ్ల్యూ.ఆర్.జె.సి ఆదిలాబాద్ నందు పరీక్ష (Screening test) నిర్వహించడం జరుగుతుంది కావున ఆసక్తిగల గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు తమ యొక్క ఆధార్ కార్డు మరియు కుల దృవీకరణ పత్రము తీసుకొని నేరుగా పరీక్ష కు హాజరు కాగలరు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న 83వేల ఉద్యోగాల భర్తిలో భాగాంగ ఈ క్రింది ఉద్యోగాల ఉచిత శిక్షణలకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి కేటీఆర్.
2 వేలమందికి శిక్షణ, భోజనం.
మేడ్చల్ జిల్లాలో మరిన్ని శిక్షణ కేంద్రాలు.
కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి వెల్లడి.
నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు మేడ్చల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని బుద్ధనగర్ సాయిబాబా టెంపుల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కోచింగ్ సెంటర్ను మున్సిపల్, ఐటీశాఖ మంత్రి శ్రీ కే తారకరామారావు గారు ప్రారంభించారు. ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్- 2, గ్రూప్- 3, గ్రూప్-4 మొదలగు ఉద్యోగాల కోసం 2వేల మందికి 3 నుండి 4 నెలలపాటు ఉచిత వసతి తో ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వటంలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులచే బోధన, స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తున్నట్లు నిరుద్యోగ యువతకు సూచించారు. అభ్యర్థులందరికీ ఉచిత భోజన వసతితోపాటు సాయంత్రం స్నాక్స్ కూడా అందించాలని కోరారు. కోచింగ్ సెంటర్ ఏర్పాట్లను పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి సభ ముఖంగా తెలిపారు. నిరుద్యోగ యువత ఈ ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తప్పక చదవండి :: CTET - December 2021 పరీక్ష ఫలితాలు విడుదల | పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండిలా..
Comments
Post a Comment