ఉద్యోగ సమాచారం: గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ప్రారంభ వేతనం ₹.50,000 | దరఖాస్తు చేయండిలా..
భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ESIC-ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారతీయ మహిళా పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 12, 2022 వరకు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు,, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్ మొదలగు పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు: సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ గ్రేట్-II సూపర్డెంట్ మొదలగునవి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 93.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిగ్రీ విద్యార్హత, కామర్/ లా/ మేనేజ్మెంట్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.
వయసు: ఏప్రిల్ 12, 2022 నాటికి 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అధిక వ్యయ పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:
పరీక్ష ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: ₹.500/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు, డిపార్ట్మెంట్ అభ్యర్థులకు, మహిళలకు: ₹.250/-
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.12.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.12.2022
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment