ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు 2022 | నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు విధానం ఇదే..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను జారీ చేసింది.
తప్పక చదవండి :: తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు ఇవే | దరఖాస్తు చేయండిలా...
మొత్తం పోస్టుల సంఖ్య:09
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
ఫైనాన్స్ మరియు ఆడిట్ ఆఫీసర్ - 01
ఐటి స్పెషలిస్ట్ - 01
జూనియర్ ఫైనాన్స్ ఆఫీసర్ - 01
జూనియర్ క్యూటర్ - 01
అడ్మినిస్ట్రేటర్ మ్యారేజ్ - 01
కేర్ టేకర్ అసిస్టెంట్ - 01
పర్సనల్ అసిస్టెంట్ - 01
అప్పర్ డివిజన్ క్లర్క్ - 02
పై రకాలైన ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
తప్పక చదవండి :: SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాత పరీక్ష లేకుండా డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్ తో పాటు కంప్యూటర్ & టైపింగ్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.
వయస్సు:
18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అధిక వయసు కలిగిన వారికి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :: ఇంటర్వ్యూ ల ఆదారంగా..
జీతం:
నెలకు జీతం రూ.25,000/- నుండి రూ.1,77,500/- వేల వరకు ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు క్రింది ఉన్న అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
చివరితేది :: 25.03.2022.
అదికారిక వెబ్సైట్ :: https://nehrumemorial.nic.in/
అదికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment