TTWREIS inter Admissions 2021-22 || ఇంటర్ లో ప్రవేశం కోసం విధ్యార్థులు వారి ఎస్ఎస్సి సిజిపిఏ గ్రేడ్లను మొబైల్ ఫోన్ సహాయం తో నమోదు చేసుకునే విధానం..
గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష లు రద్దు: తెలంగాణ గిరిజన
గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్షలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కోవిడ్ కారణంగా నే ప్రవేశ పరీక్షలు రద్ చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
పై సమాచారం ప్రకారం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల కు సూచన: ఇంటర్ ప్రథమ
సంవత్సరం ప్రవేశాలకు పదో తరగతి లో వచ్చిన గ్రేడ్ ల ఆధారంగా నిర్వహిస్తున్నామని
సూచించారు.
గిరిజన గురులాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారు
వారి రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి 04.06.2021 నుండి విద్యార్థులు తమ గ్రేడ్
లను సబ్జెక్ట్ ల వారీగా వెబ్ సైట్ లో నమోదు చేయాలని ప్రకటించారు.
విధ్యార్థులు వారి ఎస్ఎస్సి సిజిపిఏ గ్రేడ్లను మొబైల్ ఫోన్ సహాయం తో నమోదు
చేయడానికి క్రింది విడనాన్ని అనుసరించండి.
1. అదికారిక వెబ్సైట్ ను సందర్శించండి: https://tgtwgurukulam.telangana.gov.in/
2. లేటెస్ట్ నోటిఫికేషన్ లోని రెండ లింక్ : ఎస్ఎస్సి సిజిపిఏ గ్రేడ్లను ఇంటర్ 2021-22 ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అనే లింక్ పై క్లిక్ చేయండి.
3. మే మార్కులు నమోదు చేయడానికి సంభందించిన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది, అందులోని ఎస్ఎస్సి
సిజిపిఏ లింక్ పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీ వివరాలు నమోదు చేయడానికి సంభందిచ్చిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ
పుట్టిన తేదీ మరియు రిజిస్టర్ చేసుకున్నపుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి
సబ్మిట్ పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీ ఎస్ఎస్సి సిజిపిఏ వివరాలతో కూడినటువంటి పేజ్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
6. వివరాలను చూసి క్రింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
7. గిరిజన గురులాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రివ్యూ కనిపిస్తుంది.
భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుకుకోండి. / స్క్రీన్ షాట్ తెసుకోండి.
తప్పక చదవండి: TSW RJC CET 2021 Admissions Online uploading of SSC Grade @https://tsswreisjc.cgg.gov.in/
Good information sir. Thankyou.
ReplyDelete