Admissions 2022 | అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ మరియు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పిజీడీఎం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
మన భారతదేశానికి వ్యవసాయం మూలాధారం అటువంటి వ్యవసాయ రంగ సంస్ధను అభివృద్ధి పథంలోకి కొనసాగించుటకు అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. దీనిలో భాగంగానే ఈ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ విద్యను అందించేందుకు హైదరాబాద్-రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్(మేనేజ్) మరియు పోస్ట్ గ్రాడ్యువేట్ డిప్లోమా ఇన్ మేనేజ్మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఈ ప్రోగ్రామునకు ఎఐసీటీఈ గుర్తింపు వున్నది. ఈ ప్రోగ్రామ్ వ్యవధి 02సం"లు ఇందులో మొత్తం 07సెమిస్టర్లు ఉంటాయి, 04వ సెమిస్టర్ లో సమ్మర్ ఇంటర్న్ షిప్ ఉంటుంది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో 31 డిసెంబర్ 2022లోగా పురుష/ మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
విద్యార్హతలు:
◆ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అగ్రికల్చర్ సైన్స్ లేదా అగ్రికల్చరల్ సంబంధిత విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
◆ ఇంజినీరింగ్, సోషల్ సైన్సెస్, హ్యూమనటీస్, ప్యూర్ సైన్సెస్,మరియు కామర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులే.
◆ డగ్రీలో కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి.
◆ క్యాట్ 2022 అర్హత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) శాశ్వత ఉద్యోగాలు..
దరఖాస్తు ప్రక్రియ:
◆ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించవచ్చును.
దరఖాస్తు రుసుము:
◆ దరఖాస్తు రుసుము రూ.1200/- చెల్లించాలి.
◆ SC, ST అభ్యర్థులకు రూ.600/- చెల్లించాలి.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 32 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
◆ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభించబడుతాయి.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
◆డిసెంబర్ 31, 2022 నాటికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ దరఖాస్తులు ముగిస్తాయి.
ఎంపిక విధానం:
◆ క్యాట్ 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూలు, మరియు గ్రూప్ డిస్కషన్ వెయిటేజీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించవలసిన చిరునామా:
◆ PGDAEM, MANAGE, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030, తెలంగాణ రాష్ట్రం.
అధికారికా వెబ్ సైట్: https://www.manage.gov.in/
అధికారికా నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికార దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment