మచిలీపట్నం వేదికగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. Central Govt JOBs 2024, Apply here..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!
- మచిలీపట్నం వేదికగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో బి.ఈ/ బి.టెక్/ బిఎస్సి (ఇంజనీరింగ్) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 20.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రాజెక్టు ఇంజనీర్ (Electronics) -I లో- 08,
- ప్రాజెక్టు ఇంజనీర్ (Mechanical) -I లో- 12.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ/ బ్యాచిలర్ సైన్స్ విభాగంలో (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్/ టెలి కమ్యూనికేషన్) ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పారిశ్రామిక అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- 01.10.2024 నాటికి 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని 37 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల & పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
- రాత పరీక్ష మొత్తం 85 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో నిర్వహిస్తారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలు లో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు.
- 1:5 నిష్పత్తిలో రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :: మచిలీపట్నం, ఆంధ్ర ప్రదేశ్.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు
- మొదటి సంవత్సరం రూ.40,000/-,
- రెండవ సంవత్సరం రూ.45,000/-,
- మూడవ సంవత్సరం రూ.50,000/-,
- నాలుగవ సంవత్సరం రూ.55,000/-. కేంద్ర ప్రభుత్వా అలవెన్స్ తో కలిపి ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో Google Form ద్వారా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.11.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.12.2024 @ 4:00 PM.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment