PM KISAN SAMMAN NIDHI (PM కిసాన్ పెట్టుబడి సాయం) ఆదాయ మద్దతు అమౌంట్ జమ అయినావో లేదో ఇక్కడ తెలుసుకోండి..
రైతులకు శుభవార్త! యసంగి రైతుబందు నిధులు విడుదల.. రూ.7,500 కోట్ల విడుదలకు కేంద్రప్రభుత్వం ఆదేశం.. నెరూగా లబ్దిదారుల ఖాతాల్లో జమకు అధికారుల సన్నాహాలు.. పూర్తి వివరాలివే...
యాసంగి సీజన్ రైతుబంధు నిధులను కేంద్రప్రభుత్వం విడుదలచేయనుంది. ఈ నెల 15వ తేదీ రైతుల ఖాతల్లో జమకు అవకాశాలున్నాయి. అర్హులైన లబ్దిదారులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెల 15 నుంచి(15.12.2021)... అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ లోని రైతుబందు లబ్దిబరుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
వానాకాలం సీజన్కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది లబ్దిదారులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం వారి ఖాతల్లో జమ చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు ఈ నిధులను కేంద్రప్రభుత్వం రైతుబంధు సాయంగా పంపిణీ చేసింది. అయితే ప్రస్తుత యాసంగి సీజన్లో ఈ నిధుల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం జారీ చేసింది. అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరం ఉంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి.
గత వానాకాలం సీజన్లో... మొదటి రోజు 1ఎకరం వరకు భూమి ఉన్న లబ్దిబరులకు, రెండవ రోజు 2ఎకరాలు వరకు భూమి ఉన్న లబ్దిదారులకు, మూడవ రోజు 3ఎకరాలు ఉన్న వారికి... ఇలా ఆరోహణ క్రమ విధానం లో నగదును నేరుగా వారి ఖాతాకు బదిలీ చేశారు. యసంగి సీజన్ రైతుబంధును కూడా ఆలాగే పంపిణీ చేయనున్న్ట్లు సమాచారం.
PM- కిసాన్ పథకం- ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) అనేది కేంద్ర రంగాల పథకం, ఇది భారత ప్రభుత్వం నుండి 100% నిధులతో ఉంటుంది.
- ఈ పథకం 1.12.2018 నుండి అమలులోకి వుంది.
- ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు కుటుంబాలకు సంవత్సరానికి మూడు సమాన వాయిదాలలో రూ .6000 / - చొప్పున ఆదాయ మద్దతు అందజేస్తారు.
- ఈ పథకానికి కుటుంబం యొక్క నిర్వచనం భర్త, భార్య మరియు మైనర్ పిల్లలు.
- లబ్ధిదారుల రైతు కుటుంబాలను గుర్తించే మొత్తం బాధ్యత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలపై ఉంటుంది.
- ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.
- కార్యాచరణ మార్గదర్శకాల యొక్క మినహాయింపు ప్రమాణాల పరిధిలో ఉన్న రైతులు ఈ పథకం యొక్క ప్రయోజనం కోసం అర్హులు కాదు.
- నమోదు కోసం, రైతు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన స్థానిక పట్వారీ / రెవెన్యూ అధికారి / నోడల్ ఆఫీసర్ (పిఎం-కిసాన్) ను సంప్రదించాలి.
- ఫీజు చెల్లించిన తరువాత ఈ పథకం కోసం రైతుల నమోదు చేయడానికి కామన్ సర్వీస్ సెంటర్లకు (సిఎస్సి) అధికారం ఉంది.
- రైతులు పోర్టల్లోని ఫార్మర్స్ కార్నర్ ద్వారా తమ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు.
- రైతులు తమ ఆధార్ డేటాబేస్ / కార్డు ప్రకారం పిఎమ్-కిసాన్ డేటాబేస్లో పోర్టల్ లోని ఫార్మర్స్ కార్నర్ ద్వారా వారి పేర్లను సవరించవచ్చు.
- నమోదు కోసం, రైతు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన స్థానిక పట్వారీ / రెవెన్యూ అధికారి / నోడల్ ఆఫీసర్ (పిఎం-కిసాన్) ను సంప్రదించాలి. రైతులు తమ చెల్లింపు స్థితిని పోర్టల్లోని ఫార్మర్స్ కార్నర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
- కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలను ప్రకటించింది. ఇందులో భాగంగా రైతులందరికీ మొదటి విడతగా రెండు వేల రూపాయలు వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. రైతులు ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ను ఇచ్చి రెండు వేల రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతా లో జమ అయినవో లేదో ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు...
రైతులకు శుభవార్త!
యసంగి రైతుబందు నిధులు విడుదల..
రూ.7,500 కోట్ల విడుదలకు కేంద్రప్రభుత్వం ఆదేశం..
నెరూగా లబ్దిదారుల ఖాతాల్లో జమకు అధికారుల సన్నాహాలు.. పూర్తి వివరాలివే...
యాసంగి సీజన్ రైతుబంధు నిధులను కేంద్రప్రభుత్వం విడుదలచేయనుంది. ఈ నెల 15వ తేదీ రైతుల ఖాతల్లో జమకు అవకాశాలున్నాయి. అర్హులైన లబ్దిదారులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెల 15 నుంచి(15.12.2021)... అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ లోని రైతుబందు లబ్దిబరుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
వానాకాలం సీజన్కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది లబ్దిదారులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం వారి ఖాతల్లో జమ చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు ఈ నిధులను కేంద్రప్రభుత్వం రైతుబంధు సాయంగా పంపిణీ చేసింది. అయితే ప్రస్తుత యాసంగి సీజన్లో ఈ నిధుల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం జారీ చేసింది. అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరం ఉంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి.
గత వానాకాలం సీజన్లో... మొదటి రోజు 1ఎకరం వరకు భూమి ఉన్న లబ్దిబరులకు, రెండవ రోజు 2ఎకరాలు వరకు భూమి ఉన్న లబ్దిదారులకు, మూడవ రోజు 3ఎకరాలు ఉన్న వారికి... ఇలా ఆరోహణ క్రమ విధానం లో నగదును నేరుగా వారి ఖాతాకు బదిలీ చేశారు. యసంగి సీజన్ రైతుబంధును కూడా ఆలాగే పంపిణీ చేయనున్న్ట్లు సమాచారం.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) అనేది కేంద్ర రంగాల పథకం, ఇది భారత ప్రభుత్వం నుండి 100% నిధులతో ఉంటుంది.
ఈ పథకం 1.12.2018 నుండి అమలులోకి వుంది.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు కుటుంబాలకు సంవత్సరానికి మూడు సమాన వాయిదాలలో రూ .6000 / - చొప్పున ఆదాయ మద్దతు అందజేస్తారు.
ఈ పథకానికి కుటుంబం యొక్క నిర్వచనం భర్త, భార్య మరియు మైనర్ పిల్లలు.
లబ్ధిదారుల రైతు కుటుంబాలను గుర్తించే మొత్తం బాధ్యత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలపై ఉంటుంది.
ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.
కార్యాచరణ మార్గదర్శకాల యొక్క మినహాయింపు ప్రమాణాల పరిధిలో ఉన్న రైతులు ఈ పథకం యొక్క ప్రయోజనం కోసం అర్హులు కాదు.
నమోదు కోసం, రైతు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన స్థానిక పట్వారీ / రెవెన్యూ అధికారి / నోడల్ ఆఫీసర్ (పిఎం-కిసాన్) ను సంప్రదించాలి.
ఫీజు చెల్లించిన తరువాత ఈ పథకం కోసం రైతుల నమోదు చేయడానికి కామన్ సర్వీస్ సెంటర్లకు (సిఎస్సి) అధికారం ఉంది.
రైతులు పోర్టల్లోని ఫార్మర్స్ కార్నర్ ద్వారా తమ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు.
రైతులు తమ ఆధార్ డేటాబేస్ / కార్డు ప్రకారం పిఎమ్-కిసాన్ డేటాబేస్లో పోర్టల్ లోని ఫార్మర్స్ కార్నర్ ద్వారా వారి పేర్లను సవరించవచ్చు.
(PM కిసాన్ పెట్టుబడి సాయం) ఆదాయ మద్దతు అమౌంట్ జమ అయినావో లేదో ఇక్కడ తెలుసుకోండి.. PM కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు👇
PM కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment