డిగ్రీ తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: 🎉 Bachelor's Degree Apply Online 450 Assistant Posts here..
డిగ్రీ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శాశ్వత అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 13.09.2023 నుండి 04.10.2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఈ పేజీ చివరన పిన్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం. అనగా; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, జీతభత్యాలు, వయస్సు, విద్యార్హత, ముఖ్య తేదీలు, మొదలగునవి. మీకోసం..
ఖాళీల వివరాలు:- మొత్తం పోస్టుల సంఖ్య :: 450.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50% మార్పులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైన సరిపోతుంది.
- కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- సంబంధిత రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి :
- 01.09.2023 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- ఓబిసి లకు 3 సంవత్సరాలు,
- దివ్యంగా అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
దేశవ్యాప్తంగా 33 State /UT/ NCR ప్రాంతాల్లో రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ పరీక్ష సెంటర్ల వివరాలు :
- చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ పరీక్ష కేంద్రాల వివరాలు :
- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ పరీక్ష, నైపుణ్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల్లో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.20,700 - 55,700/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానంవిధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ::
- జనరల్/ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450/-,
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాజీ సైనికులకు రూ.50/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.09.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.10.2023 వరకు.
ప్రాథమిక పరీక్ష తాత్కాలిక తేదీ :: అక్టోబర్ 21, 2023 నుండి అక్టోబర్ 23, 2023.
మెయిన్స్ పరీక్ష తాత్కాలిక తేదీ :: డిసెంబర్ 2, 2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.rbi.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment