PMBJP | PMBI | PMBJKs | కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు సంపాదించడానికి దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!
సొంత గ్రామంలో/ మండలంలో డబ్బు సంపాదించే వనరుల ఏర్పాటుకు అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. డబ్బులు సంపాదించడానికి.. దరఖాస్తు చేయండిలా..
Online applications are invited to open Pradhan Mantri Bhartiya Janaushadhi Kendras in 3579 Blocks of 406 districts of 26 States/UTs
— PIB India (@PIB_India) April 23, 2022
Government has set a target to increase the number of JanAushadhi Kendras to 10,000 by March 2024
Read more: https://t.co/ytV0uTKYGv
కేంద్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు చేపట్టి ప్రజలకు లబ్ధి చేకూర్చిన విషయం అందరికి తెలిసిందే... అందులో భాగంగానే భారీ ప్రణాళికతో ముందుకు వెళుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 26 రాష్ట్రాల్లో, 40 జిల్లాల్లో, 3579 బ్లాకులలో, 2024 నాటికి, 10,000 మందికి లబ్ధి చేకూరేలా "జన ఔషధీ కేంద్రాల" ను ఏర్పాటు చేయాలని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలనే అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది.
పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం వీడియొలో..👇
ఈ 406 జిల్లాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ 3579 బ్లాకులలో 472 బ్లాకులు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాకు చెందినది మరియు 354 బ్లాకులు తెలంగాణలో ఉన్నాయి.
ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా. (PMBI), ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ పరియోజన (PMBJP) అమలు చేసే భారత ప్రభుత్వ రసాయనాల మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పైన పేర్కొన్న ఇటువంటి దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 3579 జన ఔషధీ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ కేంద్ర ప్రభుత్వం పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే - సామాన్య ప్రజలకు అందుబాటు దూరంలో, అందుబాటు ధరలో నాణ్యమైన మందులను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 2024 నాటికి భారతీయ జన ఔషధీ కేంద్రాల సంఖ్య 10 వేలకు పెంచాలని పెట్టుకుంది.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment