పదోతరగతి అర్హతతో 2788 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఆన్లైన్ దరఖాస్తుల కు చివరి తేదీ మార్చి1 2022 | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
పదో తరగతి విద్యార్హతతో భారీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బి ఎస్ ఎఫ్ ) 2788 ఉద్యోగా నియామకానికి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య - 2788.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
మహిళలకు - 137,
పురుషులకు - 2651.
విధ్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుండి పదో తరగతి , ఐ టి ఐ విద్యార్హత కలిగి ఉండాలి. దీంతోపాటు ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి.
వయసు:
18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితి మినహాయింపులు ఉంటాయి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పిఈటి) డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్లను పూర్తిచేసినవారికి పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష పేపర్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.
ఈ పరీక్షలు ఓ ఎమ్ ఆర్ ఆధారంగా నిర్వహిస్తారు.
ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను ఇక్కడ చదవండి.
తప్పక చదవండి :: డిగ్రీ విద్యార్హతతో 445 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
దరఖాస్తు ఫీజు:
రూ. 100/- నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/ డెబిట్ ఈ కార్డుల ద్వారా చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుల కు చివరి తేదీ: మార్చి1,2022 .
అధికారిక వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
అదికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment