Telangana guest faculty recruitment 2021 | Apply various posts of guest faculty vacancies | Check eligibility criteria and apply here..
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర/ బాలికల గురుకుల పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన అతిధి ఉపాధ్యాయులు గా పని చేయుటకు ఈ క్రింది సబ్జెక్టులలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది..
పోస్టుల వివరాలు:
1. తెలుగు,
2. హిందీ,
3. ఇంగ్లీష్,
4. మాథ్స్,
5. భౌతిక శాస్త్రం,
6. జీవ శాస్త్రము, మరియు
7. సాంఘిక శాస్త్రము.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో పోస్టుగ్రాడ్యుయేషన్ & బీఈడీ అర్హతలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
మెరిట్ మరియు డెమో ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను నేరుగా జిల్లాలోని కన్వీనర్ పాఠశాలలో బయోడేటా మరియు సంబంధిత సర్టిఫికెట్ను అందజేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హత ఆసక్తి కలిగిన వారు నవంబర్ 8, 2021 లోపు జిల్లాలోని కన్వీనర్ పాఠశాలలో బయోడేటా మరియు సంబంధిత సర్టిఫికెట్లను నేరుగా పాఠశాలకు అందజేయాలని కోరారు ఇతర వివరాలకు జిల్లాల వారీగా కన్వీనర్ల నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:
1. కరీంనగర్ - 7993456637,
2. పెద్దపల్లి - 7993456645,
3. జగిత్యాల - 7993456643,
4. రాజన్న సిరిసిల్ల - 9490525567..
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం:
ఆసిఫాబాద్ జిల్లా (తాండూర్) లోని పెద్దపల్లి మండలం గొట్టిపల్లి లోని తెలంగాణ మోడల్ స్కూల్ లో వివిధ సబ్జెక్టులను బోధించుటకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి రాఘవేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్టుల వివరాలు:
1. పిజిటి లో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, ఇంగ్లీష్..
2. టిజిటి లో హిందీ సబ్జెక్టును బోధించేందుకు హవార్లీ బేసిడ్ క్రింద అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు..
విద్యార్హత:
పిజిటి /టిజిటి కి సంబంధించిన ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి బీఈడీ లేదా పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసి టెట్ అర్హత కలిగి ఉండాలన్నారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా పాఠశాలను సందర్శించి ఈ నెల 6 లోపు సంబంధిత సర్టిఫికెట్లతో అందించాలని, ప్రకటనలో పేర్కొన్నారు ..
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
వరంగల్ నుండి అతిథీ అధ్యాపక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం:
రంగసాయి పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె . శోభాదేవి కోరారు. కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు వృక్ష శాస్త్రం బోధించడానికి అతిథి అధ్యాపకుడి నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఆసక్తి కలిగినవారు ఈ నెల 6 లోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో సూచించారు..
Comments
Post a Comment